ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బనకచర్ల కోసమే 7న భేటీ!.. సయోధ్య కుదిరింది.. సంతకమే మిగిలింది

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బనకచర్ల కోసమే 7న భేటీ!.. సయోధ్య కుదిరింది.. సంతకమే మిగిలింది

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
బనకచర్ల కోసమే 7న భేటీ!.. సయోధ్య కుదిరింది.. సంతకమే మిగిలింది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జల వివాదాల పరిష్కారం కోసమంటూ హడావుడి చేశారు. గత జనవరిలో ఢిల్లీలో భేటీ అయ్యారు. తదుపరి మరో 15 రోజుల్లో భేటీ కావాలని నిర్ణయించారు. కానీ, దాదాపు ఏడు నెలల వరకూ ఆ ఊసే ఎత్తేలేదు. తాజాగా మళ్లీ ఉన్నపళంగా సెప్టెంబర్‌7వ తేదీన భేటీకి ముహూర్తం ఖరారు చేశారు. అయితే, అది జల వివాదాల పరిష్కారం కోసం కాదని, కేవలం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు కోసమేనని స్పష్టమవుతున్నది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బనకచర్ల కోసమే 7న భేటీ!.. సయోధ్య కుదిరింది.. సంతకమే మిగిలింది | నిజం