ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

భూగర్భ జలాలను పెంచుకోవాలి: ఎంపివో శ్రీనివాస్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: భూగర్భ జలాలను పెంచుకోవాలి: ఎంపివో శ్రీనివాస్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • భూగర్భ జలాలను పెంచుకోవాలి: ఎంపివో శ్రీనివాస్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
భూగర్భ జలాలను పెంచుకోవాలి: ఎంపివో శ్రీనివాస్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – డిచ్ పల్లి : భూగర్భ జలాలు పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన జలసిరి కార్యక్రమం ద్వారా రైతులు ప్రజలు లబ్ధి పొందాలని ఇందల్ వాయి, డిచ్ పల్లి ఎంపివో శ్రీనివాస్ సూచించారు. జలసిరిపై గ్రామసభను నిర్వహించారు. సర్పంచ్ పోగుల అనిత సాయి కృష్ణ అధ్యక్షతన ఇందల్వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన వీబీ జీ రాంజీ చట్టంలో భాగంగా జలసిరి కార్యక్రమంపై గ్రామసభ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపివో మాట్లాడుతూ […] The post భూగర్భ జలాలను పెంచుకోవాలి: ఎంపివో శ్రీనివాస్ appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

భూగర్భ జలాలను పెంచుకోవాలి: ఎంపివో శ్రీనివాస్ | నిజం