తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భూకబ్జాదారుకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ యంత్రాంగం.?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భూకబ్జాదారుకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ యంత్రాంగం.?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
భూకబ్జాదారుకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ యంత్రాంగం.? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కలెక్టర్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు నవతెలంగాణ – పరకాలపరకాల మండలం లక్ష్మీపురంలో వెలుగుచూసిన భూదందా వ్యవహారం రెవెన్యూ యంత్రాంగం పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తోంది. సర్వే నంబర్లు 371, 359లోని భూమి ప్రభుత్వానిదేనని రెవెన్యూ అధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించినా, దానిని స్వాధీనం చేసుకోవడంలో జాప్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభుత్వ భూమిని తన సొంత ఆస్తిగా చూపించి, అమాయక సంచార తెగకి చెందిన (గంగిరెద్దుల) వారి నుంచి సదరు వ్యక్తి (మోతెబరి) లక్షల […] The post భూకబ్జాదారుకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ యంత్రాంగం.? appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.