ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ఇవ్వాలి: వ్యకాస

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ఇవ్వాలి: వ్యకాస

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ఇవ్వాలి: వ్యకాస ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-అచ్చంపేటవ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఉపాధి కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా అర్హులైన వృద్ధులందరికీ పింఛన్లు ఇవ్వాలని, శ్రీ ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో […] The post భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ఇవ్వాలి: వ్యకాస appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ఇవ్వాలి: వ్యకాస | నిజం