తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పరిధిలోని బుద్ధారం లక్ష్మీతాండ గ్రామ పంచాయతీలో దారుణ హత్య కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీతాండకు చెందిన మెగ్య నాయక్ (55) తన నివాసంలో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం గొంతు కోసి హత్య […] The post దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.