తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
దంపతులపై శునకం దాడి..సీసీటీవీలో భయానక దృశ్యాలు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: దంపతులపై శునకం దాడి..సీసీటీవీలో భయానక దృశ్యాలు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- దంపతులపై శునకం దాడి..సీసీటీవీలో భయానక దృశ్యాలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
దంపతులపై శునకం దాడి..సీసీటీవీలో భయానక దృశ్యాలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : పంజాబ్లోని పాటియాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అద్దెకు ఇల్లు చూసేందుకు వెళ్లిన ఓ జంటపై పిట్బుల్ జాతికి చెందిన శునకం భీకరంగా దాడి చేసింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అంకిత్ సబర్వాల్, అతని భార్య షిఫాలీ మంగళవారం సాయంత్రం పాటియాలలోని ఘుమాన్ నగర్ ప్రాంతంలో ఓ ప్రాపర్టీ డీలర్తో కలిసి అద్దె ఇల్లు […] The post దంపతులపై శునకం దాడి..సీసీటీవీలో భయానక దృశ్యాలు! appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.