తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
దేశద్రోహులను కలిసేందుకే…
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: దేశద్రోహులను కలిసేందుకే…
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- దేశద్రోహులను కలిసేందుకే… ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
దేశద్రోహులను కలిసేందుకే… ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీఎం అమెరికా పర్యటనపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్దేశద్రోహులను కలిసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను పెట్టుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. సరైన సమాచారం చెప్పకపోవడం వల్లే ఆయన్ను ఆపేసి ఉంటారని తెలిపారు. ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అమెరికా వీసా రాకుండానే టికెట్లు ఎందుకు కొన్నారని సీఎంను ప్రశ్నించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కూతురు పెండ్లికి […] The post దేశద్రోహులను కలిసేందుకే… appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.