ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

డెయిరీ భూముల బదలాయింపుపై భగ్గుమన్న రైతులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: డెయిరీ భూముల బదలాయింపుపై భగ్గుమన్న రైతులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
  • డెయిరీ భూముల బదలాయింపుపై భగ్గుమన్న రైతులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
డెయిరీ భూముల బదలాయింపుపై భగ్గుమన్న రైతులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రికార్డులు సవరించాలని కలెక్టర్‌కు చైర్మెన్‌ చల్మెడ వినతిపెండింగ్ బకాయిలు రూ.4 కోట్లువిడుదల చేయాలని డిమాండ్కరీంనగర్ కలెక్టరేట్‌ ఎదుట పాడి రైతుల నిరసన​నవతెలంగాణ – కరీంనగర్​కరీంనగర్ డెయిరీకి చెందిన భూములను ముందస్తు సమాచారం లేకుండా తెలంగాణ స్టేట్ డెయిరీ ఫెడరేషన్ పేరిట బదలాయించడంపై పాడి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ​కరీంనగర్‌ లోని సర్వే నంబర్ 1221/A లో కరీంనగర్ డెయిరీ కోసం ప్రభుత్వం గతంలో 22.18 ఎకరాల భూమిని కేటాయించింది. ధరణి రికార్డుల్లోనూ ఇది డెయిరీ […] The post డెయిరీ భూముల బదలాయింపుపై భగ్గుమన్న రైతులు appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

డెయిరీ భూముల బదలాయింపుపై భగ్గుమన్న రైతులు | నిజం