తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఈ సారి.. ఎస్సారెస్పీ నీళ్లురావు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఈ సారి.. ఎస్సారెస్పీ నీళ్లురావు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
ఈ సారి.. ఎస్సారెస్పీ నీళ్లురావు 2 మూలాలు
తుంగతుర్తి నియోజక వర్గంలో రైతులు పూర్తిగా గోదావరి జలాలపైనే ఆధారపడి పంటలు సాగుచేస్తారు. ఈ క్రమంలో 2018 నుంచి క్రమం తప్పకుండా గోదావరి జలాలు అందేవి. దీంతో రైతులు బంజరు భూములను సైతం సాగు భూ ములుగా మార్చుకున్నారు. ఈ సారి ఎల్నినో ప్రభావంతో వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టుతో పాటు దీనికి అనుబంధంగా ఉన్న మిడ్మానేరు, లోయర్ మానేరు, డ్యామ్లు అడుగంటి ప్రస్తుతం తాగు నీటి అవసరాలకు మాత్రమే సరిపోను నీళ్లు ఉన్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.