తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఈవీకి బ్రేకులు వేసేది ఫైనాన్షియర్లే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఈవీకి బ్రేకులు వేసేది ఫైనాన్షియర్లే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ఈవీకి బ్రేకులు వేసేది ఫైనాన్షియర్లే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నగరంలో కాలుష్యం కట్టడి చేయడానికి ఈవీ వాహనాల వినియోగం పెంచాలని ప్రభుత్వం తాజాగా పెట్రో, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ఒక్కో ఆటోపై 1.50లక్షల సబ్సిడీ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన ప్రభుత్వానికి, ఆటో యూనియన్ నాయకుల మధ్య చిచ్చురేపింది. సబ్సిడీ నిర్ణయాన్ని ఆటో యూనియన్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.