తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Electric Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. సబ్సిడీ ఎంతంటే..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Electric Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. సబ్సిడీ ఎంతంటే..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- Electric Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. సబ్సిడీ ఎంతంటే..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Electric Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. సబ్సిడీ ఎంతంటే..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటికి అందిస్తున్న రాయితీలను మరో రెండేళ్లు పొడిగించింది. 2026 మార్చితో గడువు ముగియడంతో 2028 మార్చి వరకు పొడిగించింది. గరిష్టంగా రూ.5 వేల వరకు సబ్సిడీ అందించనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.