తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గిరిజన సంక్షేమానికి రూ.18,745.16 కోట్లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గిరిజన సంక్షేమానికి రూ.18,745.16 కోట్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- గిరిజన సంక్షేమానికి రూ.18,745.16 కోట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గిరిజన సంక్షేమానికి రూ.18,745.16 కోట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడిబంజారా భవన్లో ఘనంగా ఆదివాసీ దినోత్సవంనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్గిరిజన సంక్షేమానికి ఈ ఏడాది ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రాష్ర్ట ప్రభుత్వం రూ.18,745.16 కోట్లు కేటాయించినట్టు ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని బంజారా భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా గిరిజన ప్రాంతాల్లోనే విద్య, మౌలిక […] The post గిరిజన సంక్షేమానికి రూ.18,745.16 కోట్లు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.