ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
5, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

గోజేగావ్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: గోజేగావ్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
  • గోజేగావ్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గోజేగావ్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్ఎగువనున్న మహారాష్ట్ర నుండి లేండి వాగుకు వచ్చే వరదతో గోజేగావ్ గ్రామస్తులు అప్రమత్తుగా ఉండాలని ఎస్సై మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం ఆయన లేండి వాగును సందర్శించి, ఉధృతంగా పారుతున్న వరదను పరిశీలించి, పై వ్యాఖ్యలు చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు ఎక్కువగా కురిస్తే.. నీళ్లు ఇండ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. అత్యవసర పరిస్థితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. కార్యక్రమంలో గోజేగావ్ గ్రామ సర్పంచ్ భారత్ రాథోడ్, ఉప […] The post గోజేగావ్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

గోజేగావ్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై | నిజం