తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గురు పౌర్ణమి సందర్భంగా సేవామూర్తులకు ఘన సన్మానం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గురు పౌర్ణమి సందర్భంగా సేవామూర్తులకు ఘన సన్మానం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- గురు పౌర్ణమి సందర్భంగా సేవామూర్తులకు ఘన సన్మానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
గురు పౌర్ణమి సందర్భంగా సేవామూర్తులకు ఘన సన్మానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – కామారెడ్డిగురు పౌర్ణమి సందర్భంగా సెంట్రల్ కమిటీ ఎండోమెంట్ ధార్మిక పరిషత్ సూచనల మేరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్కు చెందిన అరవింద్ కృష్ణదాస్ ప్రభుజీ మాట్లాడుతూ.. “తన జీవితం సమాజ సేవకే అంకితం” అని పేర్కొన్నారు. భవానిపేట్ – ఆరేపల్లి గ్రామాల మధ్య ఉన్న అనాథాశ్రమాన్ని నిర్వహిస్తూ నిరుపేదలకు సేవలందిస్తున్న శోభా నాయక్ దంపతులను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎండోమెంట్ కామారెడ్డి జిల్లా కో-కన్వీనర్ […] The post గురు పౌర్ణమి సందర్భంగా సేవామూర్తులకు ఘన సన్మానం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.