తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జలసరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జలసరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- జలసరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
జలసరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ–మద్నూర్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టనున్న జలసరి కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ సహకారంతో విజయవంతం చేయాలని మాదన్ హిప్పర్గా గ్రామ సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. డోంగ్లి మండలంలోని మాదన్ హిప్పర్గా గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన జలసరి కార్యక్రమంలో ప్రతి గ్రామస్తుడు భాగస్వామ్యం కావాలని కోరారు. నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ […] The post జలసరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.