తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Justice M.S. Liberhan: బాబ్రీ మసీదు ఎంక్వైరీ కమిషన్ హెడ్ జస్టిస్ ఎంఎస్ లిబర్హన్ కన్నుమూత
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Justice M.S. Liberhan: బాబ్రీ మసీదు ఎంక్వైరీ కమిషన్ హెడ్ జస్టిస్ ఎంఎస్ లిబర్హన్ కన్నుమూత
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
- Justice M.S. Liberhan: బాబ్రీ మసీదు ఎంక్వైరీ కమిషన్ హెడ్ జస్టిస్ ఎంఎస్ లిబర్హన్ కన్నుమూత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Justice M.S. Liberhan: బాబ్రీ మసీదు ఎంక్వైరీ కమిషన్ హెడ్ జస్టిస్ ఎంఎస్ లిబర్హన్ కన్నుమూత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Justice M.S. Liberhan: బాబ్రీ మసీదు ఎంక్వైరీ కమిషన్కు హెడ్గా పనిచేసిన జస్టిస్ మన్మోహన్ సింగ్ లిబర్హన్ ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, ఆ ఘటన జరగడానికి కారణాలు, దానితో లింకున్న అంశాలను ఆయన దర్యాప్తు చేపట్టారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.