తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కాకినాడలో దారుణం.. గోదావరిలో దూకి AE కుటుంబం మాస్ సూసైడ్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కాకినాడలో దారుణం.. గోదావరిలో దూకి AE కుటుంబం మాస్ సూసైడ్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- కాకినాడలో దారుణం.. గోదావరిలో దూకి AE కుటుంబం మాస్ సూసైడ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కాకినాడలో దారుణం.. గోదావరిలో దూకి AE కుటుంబం మాస్ సూసైడ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చిన్నారికి క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తాడని నమ్మిన వ్యక్తి వేధింపులకు పాల్పడటంతో కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ శాఖ ఏఈ కుటుంబం దారుణానికి పాల్పడింది. కుటుంబ మొత్తం గోదావరిలో దూకిన ఘటన రాజమహేంద్రవరంలో కలకలం రేపింది. ఈ ఘటనలో పదేళ్ల బాలుడు ఈత కొట్టి మత్స్యకారుల సాయంతో ప్రాణాలతో బయటపడగా.. ఏఈ మృతదేహం సోమవారం లభ్యమైంది. ఆయన భార్య, కుమార్తె కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.