తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణి రాణించాలి డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణి రాణించాలి డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణి రాణించాలి డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కీలక ఖనిజాల(క్రిటికల్ మైనింగ్) అన్వేషణలో సింగరేణి రాణించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేలంలో పాల్గొనాలని సూచించారు. బుధవారం ఫూలే ప్రజాభవన్లో సింగరేణి సంస్థ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.