ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

లోన్‌ రైటాఫ్‌ 22వేల కోట్లు కాదు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: లోన్‌ రైటాఫ్‌ 22వేల కోట్లు కాదు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
  • లోన్‌ రైటాఫ్‌ 22వేల కోట్లు కాదు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
లోన్‌ రైటాఫ్‌ 22వేల కోట్లు కాదు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర కేసులో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదించిన రీపేమెంట్‌ ప్లాన్‌ ఉద్దేశం.. రూ.22,000 కోట్ల రుణాల్లో 99.97 శాతం బ్యాంకులు రైటాఫ్‌ చేస్తాయని కాదని చెప్తున్నారు. ఈ కేసులో రుణదాతలు చేసిన రూ.22,006 కోట్ల క్లెయిమ్‌లకు చంద్ర గ్యారంటీర్‌ మాత్రమేనని అంటున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

లోన్‌ రైటాఫ్‌ 22వేల కోట్లు కాదు.. | నిజం