ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మధ్యప్రదేశ్ లో అన్నదాతల ఆందోళన

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మధ్యప్రదేశ్ లో అన్నదాతల ఆందోళన

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
  • మధ్యప్రదేశ్ లో అన్నదాతల ఆందోళన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మధ్యప్రదేశ్ లో అన్నదాతల ఆందోళన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ లో అన్నదాతలు రోడ్డెక్కారు. పెసర పంటకు వంద శాతం కనీస మద్దతు ధరను ప్రకటించాలని ఆ రాష్ట్ర సీఎం ఇంటి ముట్టడికి ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ-టోకెన్ విధానాన్ని రద్దు చేయాలని, భూమి రికార్డుల ఆధారంగా ఎరువుల పంపిణీ జరగాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు రైతుల బృందం నర్మదాపురం నుండి భోపాల్‌కు పాదయాత్ర చేపట్టింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసాన్ని ముట్టడించేందుకు చేపట్టిన నిరసనలో భాగంగా రైతులు రాష్ట్ర రాజధాని వైపు కదులుతూ […] The post మధ్యప్రదేశ్ లో అన్నదాతల ఆందోళన appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మధ్యప్రదేశ్ లో అన్నదాతల ఆందోళన | నిజం