తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మద్యం మత్తులో ఢీకొట్టి.. మృతదేహాన్ని కాలువలో పడేసి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మద్యం మత్తులో ఢీకొట్టి.. మృతదేహాన్ని కాలువలో పడేసి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- మద్యం మత్తులో ఢీకొట్టి.. మృతదేహాన్ని కాలువలో పడేసి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మద్యం మత్తులో ఢీకొట్టి.. మృతదేహాన్ని కాలువలో పడేసి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మద్యం మత్తులో వృద్ధురాలిని బైక్తో ఢీకొట్టిన ఓ యువకుడు ఆపై ఆమె మృతదేహాన్ని కాలు వలో పడేసి పరారయ్యాడు. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులో జరిగిన ఈ ఘటనను 24 గంటల్లోగా ఛే దించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చే శారు. జగిత్యాలలోని ఇస్లాంపూర్కు చెంది న మహ్మద్ సమియుద్దీన్ శనివారం మ ధ్యాహ్నం పొలాస గ్రామానికి బైక్పై పని మీద వెళ్లాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.