తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మీ పరిహారం వద్దు.. మా భూమి మాదే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మీ పరిహారం వద్దు.. మా భూమి మాదే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- మీ పరిహారం వద్దు.. మా భూమి మాదే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మీ పరిహారం వద్దు.. మా భూమి మాదే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వ్యవసాయ భూముల్లో హై-వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్లు, విద్యుత్తు స్తంభాల ఏర్పాటుకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త నష్టపరిహార విధానాన్ని రైతులు తిరస్కరించారు. అంతకుముందు జూలై 4న పరిహారం చెల్లింపు ప్రాతిపదికన ‘జాంత్రీ’ రేట్ల నుంచి మార్కెట్ విలువకు మారుస్తూ, అలాగే నష్టపరిహారం మొత్తాన్ని ముందుగానే చెల్లింపునకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.