తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మోడీ విధానాలపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మోడీ విధానాలపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- మోడీ విధానాలపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మోడీ విధానాలపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వేస్లీనవతెలంగాణ-వనపర్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న విధానాలను దేశ ప్రజలు తిప్పికొడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్యవక్తగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వేస్లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజవాదం పాలస్తీనాపై యుద్ధం కొనసాగిస్తూ క్యూబా దేశం మీద ఆర్థిక ఆంక్షలు విదిస్తుందన్నారు. చైనా వస్తువులను అమెరికా దిగుమతి […] The post మోడీ విధానాలపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత.. appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.