తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలి: ఎంపీడీఓ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలి: ఎంపీడీఓ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలి: ఎంపీడీఓ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలి: ఎంపీడీఓ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-కుభీర్ వనమహోత్సవంలో భాగంగా మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోని స్మశాన వాటిక, ప్రభుత్వ పాఠశాల, రోడ్డుకిరువైపులా, చెరువుగట్లపై ప్రభుత్వ స్థలాలలో మొక్కలు నాటాలని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కందురు సాయినాథ్, ఉప సర్పంచ్ గంగాధర్, ఎంపీఓ భీమేష్, గ్రామపంచాయతీ ఈవో జాదవ్ మాధవ్, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామపంచాయతీ సర్పంచులు, […] The post మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలి: ఎంపీడీఓ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.