తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నాణ్యమైన కరెంటు కోసం సబ్స్టేషన్ ముట్టడి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నాణ్యమైన కరెంటు కోసం సబ్స్టేషన్ ముట్టడి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
నాణ్యమైన కరెంటు కోసం సబ్స్టేషన్ ముట్టడి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కరెంటు సమస్యలపై యాదాద్రి భవనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల రైతులు కన్నెర్ర చేశారు. 18 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇ వ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం సు ద్దాలలోని సబ్స్టేషన్ ఎదుట ఆలేరు-మోత్కూర్ రహదారిపై సుద్దాల, అనంతారం గ్రామాల రైతులు బైఠాయించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.