ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నడిరోడ్డుపై మహిళా టిక్‌టాకర్‌ హత్య

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: దారుణం.. నడి రోడ్డుపై లేడీ టిక్‌టాకర్‌ దారుణ హత్య! తుపాకులతో కాల్చి పరార్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
దారుణం.. నడి రోడ్డుపై లేడీ టిక్‌టాకర్‌ దారుణ హత్య! తుపాకులతో కాల్చి పరార్ 2 మూలాలు
ప్రముఖ టిక్‌టాకర్‌ షమ్సో బీబీ అలియాస్‌ ఆయేషా గిలామానా దారుణ హత్యకు గురయ్యారు. 28 ఏళ్ల ఆమెకు టిక్‌టాక్‌లో 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆగస్టు 14న పాకిస్థాన్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టాక్సిలా నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షమ్సో బీబీ తన సోదరుడు, మైనర్‌ సోదరితో కలిసి కారులో వెళ్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. పోలీసులకు షమ్సో బీబీ తండ్రి ఫజల్‌ సాహిబ్‌జాదా ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నడిరోడ్డుపై మహిళా టిక్‌టాకర్‌ హత్య | నిజం