ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నడిరోడ్డుపై మైనర్ల బీభత్సం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నడిరోడ్డుపై మైనర్ల బీభత్సం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
  • నడిరోడ్డుపై మైనర్ల బీభత్సం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నడిరోడ్డుపై మైనర్ల బీభత్సం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మధురానగర్‌లోని కార్మికనగర్‌లో ఇటీవల ఒక ఇంటర్‌ విద్యార్థి నిర్లక్ష్యంగా కారు నడిపి బీభత్సం సృష్టించాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా కారు అద్దెకు తీసుకున్న సదరు మైనర్‌ వచ్చీరాని డ్రైవింగ్‌తో కారును వేగంగా నడిపి 7 బైకులను ధ్వంసం చేశాడు. మరో బైక్‌ను ఈడ్చుకెళ్లడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరు చనిపోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నడిరోడ్డుపై మైనర్ల బీభత్సం | నిజం