ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నేటి పరిస్థితులను…నాడే హెచ్చరించిన నాగిరెడ్డి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నేటి పరిస్థితులను…నాడే హెచ్చరించిన నాగిరెడ్డి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
  • నేటి పరిస్థితులను…నాడే హెచ్చరించిన నాగిరెడ్డి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
నేటి పరిస్థితులను…నాడే హెచ్చరించిన నాగిరెడ్డి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగష్టు 15వ తేదీన సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు ఏ.కె. గోపాలన్ మద్రాస్ సెంట్రల్ జైల్లో వున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన సంతోషంలో జైల్లోనే జాతీయ జెండా ఎగురవేసి తోటి ఖైదీలనుద్దేశించి ప్రసంగించాడు. కానీ, స్వతంత్రం వచ్చిన విషయం ఏ మాత్రం గుర్తించని జైలు అధికారులు “చట్టబద్ధంగా ఏర్పడిన బ్రిటిష్ చక్రవర్తి పరిపాలన”ను కూలదోసేందుకు ప్రయత్నించాడని, రాజద్రోహం నేరం అపాదించి శిక్షాస్మృతిలోని 124 ఎ కింద ఆయన్ను విచారించారు. గోపాలన్ స్వాతంత్య్రం తర్వాత కూడా […] The post నేటి పరిస్థితులను…నాడే హెచ్చరించిన నాగిరెడ్డి appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నేటి పరిస్థితులను…నాడే హెచ్చరించిన నాగిరెడ్డి | నిజం