తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాడెపైనే తమ్ముడికి రక్షాబంధనం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాడెపైనే తమ్ముడికి రక్షాబంధనం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
పాడెపైనే తమ్ముడికి రక్షాబంధనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాఖీ పండుగకు తమ్ముడికి రక్షాబంధనం కట్టి, మిఠాయి తినిపించాలని ఆశపడిన ఆ అకకు విధి తీరని విషాదాన్ని మిగిల్చింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేశ్ (34) బుధవారం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన అంతిమయాత్రలో భాగంగా దింపుడుగళ్లెం వద్దకు మృతదేహాన్ని తీసుకురాగా.. రమేశ్ అక ధనలక్ష్మి తన తమ్ముడిని చూసి గుండెలవిసేలా రోదించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.