తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాకర పేరుకుపోయిన పశువుల నీటి తొట్టి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాకర పేరుకుపోయిన పశువుల నీటి తొట్టి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- పాకర పేరుకుపోయిన పశువుల నీటి తొట్టి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పాకర పేరుకుపోయిన పశువుల నీటి తొట్టి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్మండల పరిధలోని శాఖాపూర్ గ్రామంలో పశువుల నీటి తొట్లను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు నీటి తొట్లను శుభ్రపరచడమే మరిచిపోయారు. అసలే వర్షాకాలం కావడంతో తొట్లల్లో నీటితో పాటు చెత్తాచెదారం పేరుకుపోయాయి. తొట్ల చుట్టూ పాకర పేరుకుపోయి నీళ్లు నీలిరంగులో దర్శనిమిస్తున్నాయి. అంతేకాదు .. పాకర పట్టిన నీళ్లమీద ఈగలు, దోమలు వాలుతూ.. మురుగు వాసన వెదజల్లుతోంది. ఈ నీటిని గ్రామంలోని పశువులు తాగినా అనేక రకాల రోగాల బారిన పడటం […] The post పాకర పేరుకుపోయిన పశువుల నీటి తొట్టి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.