ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పార్లమెంట్ ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ఆందోళన

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పార్లమెంట్ ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ఆందోళన

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • పార్లమెంట్ ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ఆందోళన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పార్లమెంట్ ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ఆందోళన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ మకర ద్వారం ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. అయోధ్య రామమందిర్ ఆలయంలో విరాళాల చోరీని వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆలయ నిధుల విషయంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. “చడావా చోర్, గద్దీ చోర్” అంటూ నినాదాలు చేశారు. పార్లమెంటులో జరుగుతున్న వర్షాకాల సమావేశాల సందర్భంగా, మంగళవారం నాడు ఈ అంశాన్ని లేవనెత్తడానికి […] The post పార్లమెంట్ ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ఆందోళన appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పార్లమెంట్ ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ఆందోళన | నిజం