తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాత భవనాల్లోనే పరిపాలన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాత భవనాల్లోనే పరిపాలన
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- పాత భవనాల్లోనే పరిపాలన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పాత భవనాల్లోనే పరిపాలన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆళ్లపల్లి, కరకగూడెం, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల ఎంపీడీవో ఆఫీసులు పాత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లోని ఇరుకుగదుల్లో మండల పరిపాలన కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.