తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన సర్పంచ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన సర్పంచ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన సర్పంచ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన సర్పంచ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని దోస్తుపల్లి గ్రామ సర్పంచ్ మారుతి ప్రత్యేక చొరవ తీసుకొని ఎంపీపీ ఎస్ పాఠశాల పిల్లల కోసం త్రాగు నీటి బుధవారం వసతి కల్పించడం జరిగిందని హెచ్ఎం శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహించే నిర్వాహకులకు నీటి సమస్య ఉండడం వలన బయటి నుండి నీళ్లు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ విషయమై పాఠశాల హెచ్ఎం సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. […] The post పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన సర్పంచ్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.