తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పద్మా దేవేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు తుమ్మల రాకేష్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పద్మా దేవేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు తుమ్మల రాకేష్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- పద్మా దేవేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు తుమ్మల రాకేష్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పద్మా దేవేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు తుమ్మల రాకేష్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – కామారెడ్డిబీఆర్ఎస్ కామారెడ్డి 35వ వార్డు పార్టీ సీనియర్ నాయకుడు, వార్డు ఇంచార్జ్ తుమ్మల రాకేష్ బుధవారం మెదక్ కలెక్టరేట్లో మాజీ డిప్యూటీ స్పీకర్, పద్మా దేవేందర్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల రాకేష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ చూపించి విజయాన్ని అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం […] The post పద్మా దేవేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు తుమ్మల రాకేష్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.