తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పంతుళ్ల పారితోషికంలో కోతలు.. విద్యాశాఖలో వెలుగుచూసిన బాగోతం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పంతుళ్ల పారితోషికంలో కోతలు.. విద్యాశాఖలో వెలుగుచూసిన బాగోతం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- పంతుళ్ల పారితోషికంలో కోతలు.. విద్యాశాఖలో వెలుగుచూసిన బాగోతం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పంతుళ్ల పారితోషికంలో కోతలు.. విద్యాశాఖలో వెలుగుచూసిన బాగోతం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) చేసిన ఉపాధ్యాయులకు ఇచ్చే పారితోషికం (రెమ్యునరేషన్) చెల్లింపులో విద్యాశాఖ అక్రమాలకు పాల్పడింది. గతంలో పనిచేసిన ఓ అధికారి చక్రం తిప్పి, ఒక్కో టీచర్కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ నుంచి రూ.600 కోత పెట్టి, ఆ మొత్తాన్ని స్వాహా చేసినట్టు వెలుగులోకి వచ్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.