ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పరకాల ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పరకాల ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
  • పరకాల ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పరకాల ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – పరకాల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయించి, ప్రజల చిరకాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా చేశారని బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్ ఆరోపించారు. ప్రజల తరఫున ప్రశ్నించే నాయకులను అరెస్టు చేయించడం కాదని, వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి బాధ్యత అని అన్నారు. పరకాలను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయడం, మెడికల్‌, ఇంజనీరింగ్‌, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు […] The post పరకాల ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పరకాల ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలం | నిజం