ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పీయూలో సదస్సుకు నా పొలం అమ్మి ఖర్చు చేస్తా..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పీయూలో సదస్సుకు నా పొలం అమ్మి ఖర్చు చేస్తా..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • పీయూలో సదస్సుకు నా పొలం అమ్మి ఖర్చు చేస్తా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పీయూలో సదస్సుకు నా పొలం అమ్మి ఖర్చు చేస్తా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు పేదరికానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండేదని, బీఆర్‌ఎస్‌ పదేండ్ల కాలంలో అ న్నిరంగాల్లో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గుర్తు చేశారు. బుధవారం పాలమూరులోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీలో జాతీయ సెమినార్‌ నిర్వహణకు అవకాశం వచ్చిందన్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పీయూలో సదస్సుకు నా పొలం అమ్మి ఖర్చు చేస్తా.. | నిజం