తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పింఛన్ మంజూరు చేయాలని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పింఛన్ మంజూరు చేయాలని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- పింఛన్ మంజూరు చేయాలని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పింఛన్ మంజూరు చేయాలని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తనకు అన్ని అర్హతలు ఉన్నా పింఛన్ మంజూరు చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తూ ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన మండలంలోని కంచర్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్నది. కంచర్ల గ్రామానికి చెందిన గొల్ల రాములు తనకు గతంలో పింఛన్ వచ్చేదని, ప్రస్తుతం అన్ని అర్హతలు ఉన్నా రావడంలేదని అధికారులు తీరును నిరసిస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.