ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దళిత జాతి బిడ్డలే

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దళిత జాతి బిడ్డలే

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
  • ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దళిత జాతి బిడ్డలే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దళిత జాతి బిడ్డలే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – ఆలేరు టౌన్: ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేది దళిత మాదిగ జాతి విద్యార్థి బిడ్డలేనని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయ నాయకుల బతుకులు మారాయని, ప్రజల బతుకులు మారలేదని ఎమ్మార్పీఎస్, మాదిగ రిజర్వేషన్ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు మేడి పాపయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అవయవస్తాం సాధనకై జిల్లా స్థాయి సదస్సు, ఎమ్మార్పీఎస్, క్రిస్టియన్ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సంఘీ స్వామి అధ్యక్షతన […] The post ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దళిత జాతి బిడ్డలే appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దళిత జాతి బిడ్డలే | నిజం