ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ప్రభుత్వ పథకాలపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ప్రభుత్వ పథకాలపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
  • ప్రభుత్వ పథకాలపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రభుత్వ పథకాలపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-ఆర్మూర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలపై బిఆర్ఎస్ అబద్దపు ప్రచారాలు మానుకోవాలని బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు థోండి రమణ శుక్రవారం తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న నిరాధారమైన అబద్ధపు ఆరోపణలు సరికాదని అన్నారు. ప్రభుత్వ హయాంలో కళ్యాణ లక్ష్మి పథకానికి చట్టబద్ధత కల్పించకపోవడం వల్లే నేడు హైకోర్టులో న్యాయపరమైన సమస్యలు తలెత్తితే.. అసలు ఈ పథకాలనే నిలిపివేస్తున్నారంటూ అబద్ధపు ప్రచారం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై […] The post ప్రభుత్వ పథకాలపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ప్రభుత్వ పథకాలపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి | నిజం