ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

​ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ​ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • ​ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
​ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
– బస్సు స్వాధీనం, కేసు నమోదునవతెలంగాణ-సత్తుపల్లిసత్తుపల్లి మండలం రేగళ్లపాడు-బుగ్గపాడు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పశువులను మేపుతున్న తురసం రాజులు (60) అనే పశువుల కాపరి ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బుగ్గపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పాల్వంచ నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న ‘సుమతి’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో వచ్చి కాపరిని ఢీకొట్టింది. ​బస్సు సైడ్ లగేజ్ డోర్ తెరుచుకుని ఉండటంతో, అది నేరుగా […] The post ​ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

​ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం | నిజం