తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
– బస్సు స్వాధీనం, కేసు నమోదునవతెలంగాణ-సత్తుపల్లిసత్తుపల్లి మండలం రేగళ్లపాడు-బుగ్గపాడు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పశువులను మేపుతున్న తురసం రాజులు (60) అనే పశువుల కాపరి ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బుగ్గపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పాల్వంచ నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న ‘సుమతి’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో వచ్చి కాపరిని ఢీకొట్టింది. బస్సు సైడ్ లగేజ్ డోర్ తెరుచుకుని ఉండటంతో, అది నేరుగా […] The post ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.