తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పుల్లెల గోపీచంద్ - గాయత్రి: నాన్న సాధించలేకపోయిన పతకాన్ని కూతురు తీసుకొచ్చింది
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పుల్లెల గోపీచంద్ - గాయత్రి: నాన్న సాధించలేకపోయిన పతకాన్ని కూతురు తీసుకొచ్చింది
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- పుల్లెల గోపీచంద్ - గాయత్రి: నాన్న సాధించలేకపోయిన పతకాన్ని కూతురు తీసుకొచ్చింది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పుల్లెల గోపీచంద్ - గాయత్రి: నాన్న సాధించలేకపోయిన పతకాన్ని కూతురు తీసుకొచ్చింది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తన శిష్యులు ప్రపంచ ఛాంపియన్షిప్ పోడియంపై నిలబడటం గోపీచంద్ గతంలో ఎన్నోసార్లు చూశారు. కానీ ఈసారి, ఆయన సొంత కుమార్తె గాయత్రి ఆ పోడియంపై సగర్వంగా నిలిచారు. దిల్లీలో జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో గాయత్రి, త్రిషా జాలీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో పతకం సాధించిన రెండో భారతీయ మహిళల డబుల్స్ జోడీగా వీరు చరిత్ర సృష్టించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.