తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Rajnath Singh | పాకిస్థాన్తో పీవోకేపైన మినహా మరే అంశంపై చర్చలుండవు : రాజ్నాథ్ సింగ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Rajnath Singh | పాకిస్థాన్తో పీవోకేపైన మినహా మరే అంశంపై చర్చలుండవు : రాజ్నాథ్ సింగ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- Rajnath Singh | పాకిస్థాన్తో పీవోకేపైన మినహా మరే అంశంపై చర్చలుండవు : రాజ్నాథ్ సింగ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Rajnath Singh | పాకిస్థాన్తో పీవోకేపైన మినహా మరే అంశంపై చర్చలుండవు : రాజ్నాథ్ సింగ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Rajnath Singh | రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పాకిస్థాన్ (Pakistan) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పీవోకే (POK) పైన మినహా పాకిస్థాన్తో భవిష్యత్తులో మరే అంశంపైన చర్చలు ఉండవని అన్నారు. భారత్ ఇన్నోవేషన్, స్టార్టప్లు, స్పేస్ మిషన్ల వైపు అడుగులు వేస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం చొరబాటు మార్గాలను వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. మనం డేటా సెంటర్లను నిర్మిస్తుంటే.. వాళ్లు ఉగ్రవాద కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.