తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Rajya sabha: మనుస్మృతిని ప్రస్తావించిన ఖర్గే.. అభ్యంతరం వ్యక్తం చేసిన జేపీ నడ్డా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Rajya sabha: మనుస్మృతిని ప్రస్తావించిన ఖర్గే.. అభ్యంతరం వ్యక్తం చేసిన జేపీ నడ్డా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- Rajya sabha: మనుస్మృతిని ప్రస్తావించిన ఖర్గే.. అభ్యంతరం వ్యక్తం చేసిన జేపీ నడ్డా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Rajya sabha: మనుస్మృతిని ప్రస్తావించిన ఖర్గే.. అభ్యంతరం వ్యక్తం చేసిన జేపీ నడ్డా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Rajya sabha: విద్యా వ్యవస్థలో మనుస్మృతి చొచ్చుకుపోయిందని మల్లిఖార్జున్ ఖర్గే కామెంట్ చేశారు. పేపర్ లీకేజీ నిరోధక బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా మనుస్మృతి గురించి ప్రస్తావించారు. మనుస్మృతి వల్లే విద్యా వ్యవస్థలో కులవివక్ష వచ్చినట్లు చెప్పారు. ఆ సమయంలో సభాపక్ష నేత జేపీ నడ్డా జోక్యం చేసుకుని ఖర్గే వ్యాఖ్యలను తిరస్కరించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.