ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
13, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రెండో విడతలో 68 గ్రామ సమైక్య భవనాలు మంజూరు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రెండో విడతలో 68 గ్రామ సమైక్య భవనాలు మంజూరు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
  • రెండో విడతలో 68 గ్రామ సమైక్య భవనాలు మంజూరు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రెండో విడతలో 68 గ్రామ సమైక్య భవనాలు మంజూరు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్నవతెలంగాణ – మల్హర్ రావుగ్రామ సమైక్య సంఘాలకు పక్కా భవనాలు మంజూరైనట్లుగా ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూపాలపల్లి జిల్లాలో రెండవ విడతగా మొత్తం 68 పక్కా భవనాలు మంజూరైనట్లు తెలిపారు. ఒక్కొక్క భవనానికి రూ.10 లక్షల నిధులు మంజూరవుతాయని తెలిపారు. భవనాలు మంజూరు చేసిన మంత్రులు సితక్క, శ్రీదర్ బాబు లకు ప్రత్యేక కృతజ్ఞతలు […] The post రెండో విడతలో 68 గ్రామ సమైక్య భవనాలు మంజూరు appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రెండో విడతలో 68 గ్రామ సమైక్య భవనాలు మంజూరు | నిజం