తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: తహశీల్దార్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: తహశీల్దార్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: తహశీల్దార్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: తహశీల్దార్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – ఉప్పునుంతలఉప్పునుంతల మండల తహశీల్దార్ కార్యాలయంలో శనివారం రేషన్ షాప్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని రేషన్ డీలర్లు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ అద్దంకి సునీత మాట్లాడుతూ.. ఈ-కేవైసీ (e-KYC) పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుదారుల వివరాలను వెంటనే పూర్తి చేయాలని డీలర్లకు సూచించారు. అలాగే గ్రామాల్లో సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి రేషన్ పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ తో పాటు […] The post రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: తహశీల్దార్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.