తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రోడ్డెక్కిన విద్యార్థులు.. సాంకేతిక శాఖలోనే పాలిటెక్నిక్ కొనసాగించాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రోడ్డెక్కిన విద్యార్థులు.. సాంకేతిక శాఖలోనే పాలిటెక్నిక్ కొనసాగించాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- రోడ్డెక్కిన విద్యార్థులు.. సాంకేతిక శాఖలోనే పాలిటెక్నిక్ కొనసాగించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రోడ్డెక్కిన విద్యార్థులు.. సాంకేతిక శాఖలోనే పాలిటెక్నిక్ కొనసాగించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక శాఖలోనే కొనసాగించాలని, జీవో నంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సం ఘాల నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నందిపేట్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా, నవీపేటలో పీడీఎస్ యూ ఆధ్వర్యంలో తహసీల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.