తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పశువుల యజమానులకు పరకాల మున్సిపాలిటీ హెచ్చరికనవతెలంగాణ -పరకాల పరకాల పట్టణంలో రహదారులపై పశువులను స్వేచ్ఛగా వదిలే యజమానులపై చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎ. పవన్ హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై ఆవులు, గేదెలు సంచరించడం వల్ల వాహనదారులు, పాదచారులు, సాధారణ ప్రజలకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పశువుల యజమానులు ప్రకటన విడుదలైన తేదీ నుంచి మూడు రోజులలోపు తమ పశువులను రహదారుల నుంచి తొలగించి ఇంటి ఆవరణలో లేదా […] The post రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.