తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రూ.16.40 లక్షల డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రూ.16.40 లక్షల డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- రూ.16.40 లక్షల డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రూ.16.40 లక్షల డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాపై గచ్చిబౌలి, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.16.40లక్షల విలువ చేసే 95.41 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.