ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సామూహిక మరుగుదొడ్లు నిర్మించిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సామూహిక మరుగుదొడ్లు నిర్మించిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
  • సామూహిక మరుగుదొడ్లు నిర్మించిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
సామూహిక మరుగుదొడ్లు నిర్మించిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అభినందించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావునవతెలంగాణ-మద్నూర్మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్ధం సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ ప్రత్యేకంగా సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదివారం హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ సామూహిక మరుగుదొడ్లు నిర్మించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సర్పంచ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ రమేష్, […] The post సామూహిక మరుగుదొడ్లు నిర్మించిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సామూహిక మరుగుదొడ్లు నిర్మించిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి | నిజం